కార్మిక చట్టాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) అన్నారు. దేశంలో కార్మికులకు జాతీయ భద్రత అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో...
తెలంగాణ ఆవిర్భావ వేడులకను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్లోని గోల్కొండ కోటలో అధికారికంగా నిర్వహించింది. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇదిలా...
మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఎంతో మంది దేశ రాజకీయాల్లో ఎన్నో కీలక పదవులు చేపట్టారు. అత్యున్నత పదవులు చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నాయకులు గవర్నర్లుగా సేవలందించిన విషయం...
బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్ గా నియమితులైన సంగతి తెలిసిందే.. హైదరాబాద్లోని ఆయన నివాసంలో దత్తాత్రేయ కు అధికారులు నియామక పత్రాలను...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...