బీసీ నేతలతో సమావేశం అయిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఓబీసీల్లో ముస్లింలను కల్పడంపై మోదీ(PM Modi) ఒక మాట మాట్లాడితే బండి సంజయ్(Bandi Sanjay)...
మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించే దిశగా దూసుకెళ్తోంది. భారీ మెజార్టీతో మహాయుతి కూటమి(Mahayuti Alliance) ప్రభుత్వాన్ని ఏర్పటు చేయడానికి సన్నాహాలు కూడా ప్రారంభించేసింది. కాగా మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి(NDA)...
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ చేపట్టిన జిల్లాల సంఖ్య తగ్గింపు చర్యలపై ఆయన మండిపడ్డారు. చెప్పిందేంటి.. చేస్తోందేంటని కాంగ్రెస్ సర్కార్ను...
కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసులపై కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఘాటుగా స్పందించారు. తాను లీగల్ నోటీసులకు భయపడే వ్యక్తిని కాదని, అయినా రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసులు ఇవ్వడం...
‘‘బతుకమ్మ పండుగ ముందర కరీంనగర్ జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగింది. గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను మీ ప్రభుత్వం రద్దు చేయడం బాధాకరమైన విషయం. అన్ని పథకాల్లో మహిళలకే మీరు ప్రాధాన్యత ఇస్తామని.....
కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బెయిల్ వచ్చిన విషయంపై కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి కంగ్రాట్స్ చెప్పారు....
బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం వంగరలో యాత్ర నిర్వహిస్తున్నారు. వంగరలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు...
కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చేలా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. 400 ఎంపీ స్థానాలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ సంస్థాగత...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...