కాంగ్రెస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 30 మంది అభ్యర్థులకు ప్రతినెలా పాకెట్ మనీ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో తీవ్ర విషాదం నెలకొంది. హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం మర్పెల్లిగూడెంలో విద్యార్థులతో ర్యాలీ తీస్తుండగా ట్రాక్టర్ కింద పడి 6వ తరగతి విద్యార్థి ఇనుగాల ధనుష్(10) దుర్మరణం...
తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు. ఇప్పటికే 30 నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ నిర్ణయించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్(Congress)...
పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి బీజేపీ ప్రభుత్వం గౌరవం ఇవ్వలేదని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) బండి సంజయ్(Bandi Sanjay)పై తీవ్ర విమర్శలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా...
‘ఆడబిడ్డ తలుచుకుంది.. ఇక మీ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్ని రంగాల్లో మహిళలను...
పార్టీలోని విభేదాలపై బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఎలాంటి విభేదాలకు తావు లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే...
కాంగ్రెస్ , బీఆర్ఎస్ భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశాలు కనపడుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారని...
Bandi Sanjay |ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు స్పీడు పెంచాయి. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి జనాలకు దగ్గరవడానికి ప్రయత్నం చేస్తుండగా.. బీజేపీ నేతలు స్ట్రీట్...
తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) విమర్శించారు. ఎన్నో అడిగితే ఇచ్చింది మాత్రం 'గాడిద...