Bandi Sanjay | మోడీని మూడోసారి ప్రధానిని చేయడమే నా లక్ష్యం: బండి సంజయ్

-

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బండి సంజయ్.. సోమవారం మర్యాదపూర్వకంగా నడ్డాను కలిశారు. ఈ సందర్భంగా నడ్డాను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై నడ్డా(JP Nadda)తో బండి చర్చించారు.

- Advertisement -

కాగా, ఏపీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి సునీల్ దియోథర్‌ను బీజేపీ అధిష్టానం తప్పించిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో బండి సంజయ్‌కు బాధ్యతలు కేటాయిస్తుందని వార్తలు విస్తృతమయ్యాయి. ఈ క్రమంలో బండి సంజయ్(Bandi Sanjay) నడ్డాతో భేటీ కావడం, ఏ బాధ్యతలు అప్పగించినా పార్టీకి విధేయుడిగా పనిచేస్తానని ప్రకటించడం అందుకు ఆజ్యం పోస్తున్నది. నడ్డాతో భేటీ అనంతరం బండి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ(Modi)ని మూడోసారి ప్రధాని చేయడమే తన లక్ష్యమన్నారు. అందుకు తెలుగు రాష్ట్రాల్లో తనవంతు కృషి చేస్తానని ప్రకటించారు.

Read Also: కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ దారుణానికి కారణం: భట్టి
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...