బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం వంగరలో యాత్ర నిర్వహిస్తున్నారు. వంగరలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు...
కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చేలా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. 400 ఎంపీ స్థానాలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ సంస్థాగత...
Telangana BJP |తెలంగాణ రాష్ట్రమంతటా కాంగ్రెస్ జోరు కనిపిస్తోంది. ప్రీ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైనట్టే ఎన్నికల ఫలితాల్లో ఆధిపత్యం కనిపిస్తోంది. 64 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో దూసుకుపోతోంది. BRS 42...
మాజీ ఎంపీ విజయశాంతి(Vijayashanthi) బీజేపీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో పార్టీ అధ్యక్షుడి మార్పు సరికాదని సూచించానని.. కానీ అధిష్టానం తన మాట వినలేదన్నారు. అందుకు కారణం ‘బీజేపీలో కేసీఆర్...
Telangana Elections |తెలంగాణ ఎన్నికల కోసం స్టార్ క్యాపెంయినర్ల జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 40 మంది నేతలకు చోటు కల్పించింది. అయితే ఇందులో సీనియర్ నేత విజయశాంతికి...
తెలంగాణలో ఎన్నికల హడావిడి జోరందుకుంది. అన్ని పార్టీల్లోనూ టికెట్ల కేటాయింపు వ్యవహారం చిక్కుముడిగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి అందరినీ విస్మయానికి గురి చేసిన విషయం తెలిసిందే....
తెలంగాణ బీజేపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పేరున్న లీడర్లు పార్టీని వీడుతుండగా.. తాజాగా సీనియర్ నేత, మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర...
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై లోక్సభలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్ రాష్ట్రంలో భారతమాత హత్య జరిగిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు....
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన...
ప్రముఖ సినీ నటుడు రఘుబాబు(Raghu Babu) నడుపుతున్న కారు ఢీకొని బైక్ మీదున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారు అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై...
ఉద్యమ కాలం నాటి కేసీఆర్ను మళ్లీ చూడబోతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ...