Tag:Bharat Ratna

పీవీకి భారతరత్న దక్కడంపై స్పందించిన కుమార్తె సురభి వాణి

కేంద్ర ప్రభుత్వం దివంగత ప్రధాని పీవీ నరసింహారావు(PV Narasimha Rao)కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది. దీనిపై తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, ప్రజలు, దేశంలోని ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు....

CM Jagan | పీవీకి భారతరత్న.. విమర్శల పాలవుతున్న ఏపీ CM జగన్

దివంగత భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు(PV Narasimha Rao)కు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రా ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు స్పందిస్తున్నారు....

Bharat Ratna | ఈ ఏడాది ఎంతమందికి భారతరత్న ప్రకటించారంటే..?

దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న(Bharat Ratna). భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఈ అవార్డును 1954 జనవరి 2న ప్రారంభించారు. వివిధ రంగాల్లో అసాధారణ సేవలందించిన వారికి భారతరత్న అవార్డును అందజేస్తారు....

బిగ్ బ్రేకింగ్: పీవీ నరసింహారావుకు భారతరత్న

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు(PV Narasimha Rao)కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. ఆయనతో పాటు మరో మాజీ ప్రధాని దివంగత చరణ్‌సింగ్, దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ను...

LK Advani | భారతరత్న గౌరవం దక్కడంపై స్పందించిన LK అద్వానీ

భారతీయ అత్యున్నత పౌరపురస్కారం అయిన భారతరత్న(Bharat Ratna)ను తనకు ప్రదానం చేస్తున్నట్టు ప్రకటించిన సందర్భంగా బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ(LK Advani) కృతజ్ఞతలు తెలిపారు. "ఇది ఒక వ్యక్తిగా నాకు...

Bharat Ratna | అద్వానీకి భారతరత్న.. ఎమోషనల్ అయిన మోడీ

బీజేపీ కురువృద్ధుడు, పార్టీ సహవ్యవస్థాపకుడు ఎల్ కే అద్వానీ(LK Advani)కి అత్యంత ప్రతిష్టాత్మక భారతరత్న(Bharat Ratna) గౌరవం దక్కింది. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా...

Latest news

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బీజేపీ ఎంపీలు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వారి ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందారు....

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...