తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి నూతన సభ్యురాలిగా నామినేట్ అయిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీతారంజిత్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో కేసీఆర్ను...
సామాన్య భక్తులకే తన తొలి ప్రాధాన్యత అని.. వీఐపీలకు ఊడిగం చెయ్యనని టీటీడీ నూతన చైర్మన్(TTD Chairman) భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్లో టీటీడీ చైర్మన్గా భూమన ప్రమాణ స్వీకారం...
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. వివిధ వేషాల్లో పొంగళ్ళు సమర్పించి గంగమ్మకు మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి(MP Gurumurthy)...
Bhumana Karunakar Reddy: సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో రాయలసీమ ఆత్మ గౌరవ మహా ప్రదర్శన నిర్వహించారు. రాజధాని...
Bhumana Karunakar Reddy: మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో ఈనెల 29న ఆత్మ గౌరవ మహా ప్రదర్శన నిర్వహించనున్నామని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ‘‘రాయలసీమ గొంతును...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...