తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని కాంగ్రెస్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ఊరుకోను.. చట్టపరమైన చర్యలు...
మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 412.26 కోట్లు
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 1:2 నిష్పత్తిలో నిధులు విడుదల
పనులు ప్రారంభం కావాలంటే రైల్వేకు రూ. 75 కోట్లే విడుదల చేయాలి
వెంటనే నిధులు బదిలీ జరిగేలా సీఎంను...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...