కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఎమ్ఐఎమ్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనార్టీల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. బీజేపీ మతం పేరుతో ఎన్ కౌంటర్లు...
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేయడంపై మంత్రి కేటీఆర్(Minister KTR) స్పందించారు. విశాఖ ఉక్కు పైన గట్టిగ మాట్లాడింది ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ఒక్కరే అని, తాము తెగించి కొట్లాడడం...
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ...
తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి సీనియర్ నేతల అసంతృప్తి బయటపడింది. అయితే ఈసారి ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్నారు....
కేంద్రంలో మూడోసారి విజయం సాధించడంపై హోంమంత్రి అమిత్ షా(Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ తప్పక హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ...
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay)పై మంత్రి కేటీఆర్(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ ఒక అజ్ఞాని అని.. ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని...
Mallikarjun Kharge |బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశాల స్థాయి నుంచి.. ప్రస్తుతం బలవంతంగా పాల...
ప్రధాని మోడీపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు(Harish Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినట్లు లేదు. తెలంగాణపై తన కడుపులోని విషాన్ని...
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో(Champions Trophy) టీమ్ భారత్ ఫైనల్స్కు చేరింది. సెమీ ఫైనల్స్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. స్టారింగ్ అంతంత మాత్రమే అనిపించుకున్నా.....
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....