ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఘాటుగా స్పందించారు. విద్యుత్ ఒప్పందాల కోసం భారత్లోని వివిధ రాష్ట్రాల అధికారులకు సుమారు...
మహా వికాస్ అగాడీ(MVA) కూటమి నేతలపై ప్రధాని మోదీ(PM Modi) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం అ‘గాడీ’ కూటమిలో నేతలంతా కూడా డ్రైవర్ సీటు కోసం కొట్లాడుకుంటున్నారని విసుర్లు విసిరారు. ఎన్నికలు సమీపిస్తుండటంతోనే సీఎం...
జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో(Jammu Kashmir Assembly) యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు పక్షాల ఎమ్మెల్యేలు బాహాబాహీ కావడమే ఇందుకు కారణం. ఇద్దరూ కూడా ఒకరిపైఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. దీనంతటికి ఆర్టికల్ 370నే...
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దమవుతోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత ఫడ్నవీస్(Devendra Fadnavis) కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ ఒంటరిగా గెలవదంటూ ఆయన చేసిన...
‘వికసిత్ భారత్(Viksit Bharat)’ లక్ష్యాన్ని సాధించే వరకు విరామం లేదు.. విశ్రమించేదీ లేదంటూ ప్రధాని మోదీ(PM Modi) హామీ ఇచ్చారు. ఈ లక్ష్యసాధనకైనా అలుపులేకుండా పని చేస్తానని, ప్రతి అడుగులో మరింత ముందుకెళ్తానని...
జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి జమ్మూకశ్మీర్.. ఎన్నికలనే చదరంగంలో గెలవడానికి ఒక పావు మాత్రమేనని ప్రియాంక అన్నారు. దేశవ్యాప్తంగా...
తెలుగు భాషపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ భాష అయినా.. దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం భారత్లో నడుస్తున్న భాష వివాదంపై...
పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు వచ్చి భారత్లో చేరాలంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఆదివారం బీజేపీ తనపున ఎన్నికల ప్రచారంలో రాజ్నాథ్...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...