ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ‘‘వాషింగ్ పౌడర్ నిర్మ’ కేసీఆర్కు సైతం పనిచేసినట్టు...
ఒరిస్సా రైలు ప్రమాదంలో మరణించిన వారికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క(MLA Seethakka) నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలతో ప్రజా...
విపక్షాలపై మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. తెలంగాణ కన్నా ఉత్తమ పాలన ఏ రాష్ట్రంలో ఉందో చెప్పాలని చాలెంజ్ చేశారు....
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా తొమ్మిదేళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోడీ(PM Modi) స్పందించారు. ఈ తొమ్మిదేళ్లలో తాను తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలను మెరగు...
పార్టీలోని విభేదాలపై బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఎలాంటి విభేదాలకు తావు లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే...
ఈనెల 28న ఢిల్లీలో జరగనున్న పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి(New Parliament) మొత్తం 15 పార్టీలు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి బీజేపీ, శివసేన(ఏక్నాథ్ షిండే వర్గం), వైసీపీ, టీడీపీ, శిరోమణి అకాలీదళ్,...
కోడికత్తి తరహాలో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి(Avinash Reddy) డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్(Satya Kumar) ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణకు అవినాశ్ సహకరించడం...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...