బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్కు తృటిలో ప్రమాదం తప్పింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా ఆసిఫ్ నగర్లో చెరువుల పండుగ నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న గంగుల.. నాటు పడవలో ప్రయాణించారు....
నంద్యాల జిల్లా(Nandyala District) అవుకు జలాశయంలో ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటక శాఖ పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు గల్లంతయ్యారు. 12 మంది పర్యాటకులతో జలాశయంలోకి వెళ్లిన పడవ...
కేరళ(Kerala)లోని మలప్పురం జిల్లాలో జరిగిన ఘోర పడవ ప్రమాద ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 22కు పెరిగినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 11మంది ఒకే కుటుంబానికి చెందిన...
145 people were dead after Republic of Congo boat accident: రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరిగిన ఘోర జల ప్రమాదంలో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. లులొంగా నదిలో 200...
తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు. గత పాలకులు...
గత పాలకుల పరిపాలనపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు పాలమూరు జిల్లాను నిర్లక్ష్యం చేశారని, రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని...
నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా అప్పకల్లో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్(Women Petrol Bunk)ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి...