దేశం చాలా క్లిష్టపరిస్దితిలో ఉంది, ఈ సమయంలో సర్కారు కొలువులు చేసే వారు ప్రతీ ఒక్కరు కచ్చితంగా వారి సర్వీస్ వారు చేస్తున్నారు, ముఖ్యంగా మెడికల్ పోలీస్ రక్షణ వ్యవస్ధ శానిటైజేషన్...
14 ఏళ్ల బాలుడు బాల బ్రహ్మం జరిగేది ముందుగానే ఊహించాడు. ఆనాడు ఆరునెలల ముందే చెప్పాడు ఈ బాలుడు. 2019 నవంబర్ నుంచి ఆరు నెలల వరకు ప్రపంచం ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుందని...
దేశంలో ఈ వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది, ఇక వైరస్ ని కట్టడి చేయడానికి ఇంకా లాక్ డౌన్ అవసరం అని నిపుణులు చెబుతున్నారు, ఇక రేపటితో లాక్ డౌన్ ముగుస్తుంది,...
దేశంలో అందరూ ఇప్పుడు ఓ ప్రాంతం గురించి చర్చించుకుంటున్నారు.. అదే ముంబైలోని ధారావి, అక్కడ పేదలు చాలా మంది ఉంటారు, ఆ మురికివాడలో ఆదివారం నాటికి కరోనా కేసులు 43కు చేరుకున్నాయి. ఇక్కడ...
తెలంగాణలో ఏప్రిల్ 30 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు... ప్రధానికి కూడా ఇదే విషయాన్ని తెలియచేస్తాము అని వెల్లడించారు.. అన్నీ రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ కొనసాగించాలని...
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మన భారత దేశంలో ఇది చాలా పెద్ద బరువు బాధ్యతలు మోస్తుంది. దేశంలో ప్రతీ పంట వీరి నుంచి బయటకు వస్తుంది, అయితే తాజాగా వీరికి...
దేశంలో లాక్ డౌన్ అమలు అవుతోంది, ఈ సమయంలో ఎవరూ ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడానికి లేదు... రెడ్ జోన్ సీరియస్ నెస్ ఎక్కువ ఉన్న జోన్లలో అసలు నిత్యవసర వస్తువులకి...
కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది, నెమ్మదిగా అందరికి ఇది చాపకింద నీరులా పాకుతోంది, అయితే దీనికి కేవలం సామాజిక దూరం పాటించడం దూరంగా ఉండటం అలాగే బయటకు రాకపోవడమే మెడిసన్, అందుకే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...