తెలంగాణలో రాజకీయాలు వేసవికంటే ఎక్కువగా వేడెక్కాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao), పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy )పై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసింది. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్...
సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) కొనుగోలు చేసేందుకు సిద్దమైంది. దీంతో విశాఖ ఉక్కు బిడ్డింగ్ పై అధ్యయనం...
తెలంగాణ సీఎం(CM KCR), బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కొరడా జులిపించేందుకు సిద్ధమయ్యారు. పార్టీలో ఉంటూ, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడుతున్న...
ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని సభ అనంతరం బండి మీడియాతో మాట్లాడారు. ప్రధాని కార్యక్రామానికి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ఎందుకు రాలేదో చెప్పాలని...
PM Modi |సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్(Secunderabad)-తిరుపతి(Tirupati) మధ్య నడవనున్న వందే భారత్ ఎక్స్ప్రెస్(Vande Bharat Express) రైలును భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. వందే...
PM Modi Telangana Tour|తెలంగాణలో కొద్ది రోజులుగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. పేపర్ లీకు కేసులో బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే టెన్త్ పేపర్ లీకు కేసులో...
Flexes In Secunderabad |ప్రధాని తెలంగాణ పర్యటనకు ముందురోజు బీజేపీ నేతలకు బీఆర్ఎస్ నేతలు అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే....
ప్రధాని నరేంద్ర మోడీ రాక నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం కేసీఆర్ రావాలని బండి సంజయ్(Bandi Sanjay) బహిరంగంగా ఆహ్వానించారు. సభకు కేసీఆర్ వచ్చి.. రాష్ట్ర...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...