ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి...
తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. వరుస పేపర్ లీకులతో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసేందుకు దారులు వెతుకుంటోంది. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్(KTR)...
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(KTR) బహిరంగ లేఖ రాశారు. ‘‘వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన ట్విస్ట్ చోటుచేసుకుంది. మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) సంచలన లేఖను విడుదల చేశారు. తీహార్ జైలు నుంచి సుఖేష్...
మంత్రి కేటీఆర్(KTR)పై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) తీవ్ర విమర్శలు చేశారు. ఎవరికీ తెలియని సమాచారం కేటీఆర్ దగ్గర ఎక్కడిదని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీలో ప్రశ్నాపత్రాలు లీక్...
Jana Reddy |ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీరియర్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్రంలోని బీజేపీ...
బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay), మంత్రి కేటీఆర్(KTR) మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ఫ్యామిలీని ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ఆరోపణలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు....
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వానికి లేఖ రాశారు. పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...