ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ 20లో ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇదే ఊపులో నేడు జరగబోయే రెండో మ్యాచ్ లోను విజయభేరి మోగించాలని తహతహలాడుతుంది. మొదటి...
టీమ్ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్ను ప్రశంసలతో ముంచెత్తాడు ఇంగ్లాండ్ ప్లేయర్ జాస్ బట్లర్. పంత్ ఆటతీరు అద్భుతంగా ఉంటుందని, దాన్ని తాను బాగా ఆస్వాదిస్తాడని చెప్పాడు. అతడు భయం ఎరుగని క్రికెటర్ అని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...