Tag:carona

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..దర్శన టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ

శ్రీవారి భక్తులకు శుభవార్త. ఫిబ్రవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేయాలని టీటీడి నిర్ణయించింది. ఈనెల 28న ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో...

త‌గ్గుముఖం ప‌డుతున్న క‌రోనా..పెరుగుతున్న మరణాలు..హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన వైద్యారోగ్యశాఖ

భార‌తదేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కాస్త తగ్గుతుంది. క్రితం రోజుతో పోలిస్తే క‌రోనా కేసులు కాస్త  తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా గ‌త కొద్ది రోజుల నుంచి రోజుకు మూడు ల‌క్షలకు...

కరోనాతో హోమ్ క్వారంటైన్ లో ఉన్నారా..? అయితే తప్పక ఈ టిప్స్ ని పాటించండి!

ఇండియాలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. ఈ మహమ్మారి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కరోనా వచ్చిన వారు నానా తంటాలు పడుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిందంటే సరైన ఆహరం తీసుకుంటూ...

శ్రీశైలం మల్లన్న దర్శనానికి ఆన్‌లైన్ ద్వారా టికెట్లు

ఏపీలో రోజు రోజుకూ కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఈ ఎఫెక్ట్ ప్రముఖ పుణ్యక్షేత్రాలపైనా పడింది. ఇప్పటికే టీటీడీ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇక శ్రీశైల మలన్న స్వామిని దర్శించుకోవాలన్నా కేవలం ఆన్...

కరోనానా – సాధారణ జ్వరమా..ఈజీగా గుర్తించండిలా..

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. అయితే  ఈమధ్య వాతావరణ మార్పులతో చాలా మంది అస్వస్థతకు గురవుతున్నారు. జలుబు, దగ్గు, గొంతునొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మరి ఇది కరోనానా.....

ఏపీలో కరోనా విలయతాండవం..ఒక్కరోజే ఎన్ని పాజిటివ్ కేసులంటే?

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన రేపుతోంది.  తాజాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,502 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో...

కొనసాగుతున్న భక్తుల రద్దీ..శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే?

కరోనా కష్టకాలంలోనూ తిరుమల శ్రీవారికి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గడం లేదు. నిన్న స్వామి వారిని 27,895 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే నిన్న 13,631 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు....

ఇండియాలో కరోనా కల్లోలం..ఒక్క రోజే 3.33 లక్షల కేసులు నమోదు

మన దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. థర్డ్ వేవ్ నేపథ్యంలో ఈ మహమ్మారి కరోనా కేసులు ఇప్పుడు.. లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 3,33,533...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...