రోజురోజుకూ మోసాలు పెరుగుతున్నాయి. అమాయకులను ఆసరా చేసుకుని సామాన్యులను నిండా ముంచుతున్నారు మోసగాళ్లు. కొందరు ఆన్ లైన్ ను ఆసరాగా చేసుకుని ఖాతా లూటీ చేస్తున్నారు. మరికొందరు ప్రముఖుల పేర్లతో నయా మోసానికి...
ఏపీలో కరోనా విజృంభణ భారీగా తగ్గింది. దీనితో ప్రజలకు ఊరట లభించింది. తాజాగా గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 15,193 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 434 పాజిటివ్ కేసులు వెలుగు...
టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి పిల్ పై ఇవాళ హైకోర్టు విచారణ ముగించింది. డ్రగ్స్ కేసుపై 2017లో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన...
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మాస్క్ ధరించని వారిపై కొరడా ఝులిపించారు పోలీసులు. ఒక్కరోజే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 కేసులు నమోదు చేశారు. ఈ కేసులన్ని కూడా ఒక్క...
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన రేపుతోంది. తాజాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,502 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో...
కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. గతంలో కరోనా కట్టడికి చేపట్టిన లాక్డౌన్, ఇతర ఆంక్షల కారణంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొత్త వేరియంట్తో పాటు కరోనా...
ఏపీలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొత్త వేరియంట్తో పాటు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. తొలిసారిగా రాష్ట్రంలో 10 వేలకు పైగా కేసులు నమోదు...
కరాటే కళ్యాణి పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ లో అనేక సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. కిక్ సినిమాలో బాబీ అంటూ కళ్యాణి ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో మనందరికీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...