ఏపీ సీఎం వైఎస్ జగన్ తో చిరంజీవి ఇటీవల భేటీ అయ్యారు. చిరంజీవి, జగన్ మధ్య మర్యాదపూర్వక లంచ్ భేటీ జరిగింది. తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలు ఈ భేటీలో...
తీసింది ఒకే ఒక్క సినిమా. కాని అది బ్లాక్ బస్టర్ హిట్. ఉప్పెన లాంటి సినిమా తీసి కరోనా కష్టకాలంలో ఇండస్ట్రీలో హిట్ కొట్టాడు. ఈ చిత్రంతో హీరోయిన్ కృతి శెట్టి, హీరో...
చైతూతో విడాకుల అనంతరం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉంది సమంత. పాన్ ఇండియా చిత్రం ‘యశోద’ చిత్రీకరణ దశలో ఉండగా అంతర్జాతీయ సినిమా ‘అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’లోనూ ఆమె కీలకపాత్ర...
పాన్ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి సినిమా చేయనున్నానంటూ వస్తున్న వార్తలపై డైరెక్టర్ మారుతి వివరణ ఇచ్చారు. సమయం వచ్చినప్పుడు అన్ని తెలుస్తాయని చెప్పడం సహా ఇతర వివరాల్ని వెల్లడించారు. ఓ హారర్...
చైతూతో విడాకుల అనంతరం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉంది సమంత. అలాగే టైం ఉన్నప్పుడల్లా ఫ్రెండ్స్ తో విహారయాత్రలు, సాహసయాత్రలు చేస్తూ జీవితాన్ని గడుపుతుంది. ప్రస్తుతం స్విట్జర్లాండ్లో ఉన్న సామ్.....
ఈసారి సంక్రాంతి సినిమాల సందడి తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్', 'భీమ్లా నాయక్' లాంటి భారీ బడ్జెట్-పాన్ ఇండియా సినిమాలు వస్తాయనుకుంటే 'రౌడీబాయ్స్', 'బంగార్రాజు', 'హీరో' లాంటి చిత్రాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అయితే...
సీఎం జగన్తో భేటీ అనంతరం మెగాస్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల ధరలపై రెండు, మూడు వారాల్లో ప్రభుత్వ నిర్ణయం వచ్చే అవకాశం ఉందని చిరంజీవి అన్నారు. సినీ పరిశ్రమలో తలెత్తిన...
అందాల తార నిధి అగర్వాల్ సవ్యసాచి' చిత్రంతో దక్షిణాదిలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తన కెరీర్ లో మంచి పాత్రలు ఉన్న సినిమాలనే చేయడం ఈమె ప్రత్యేకత. ఇప్పటికే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...