ఈ వైరస్ తో ఇప్పటికే చాలా మంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు, ఒకరి నుంచి మరొకరికి సులువుగా ఇది వ్యాపిస్తోంది, అందుకే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి. కేంద్రం ఉద్యోగులకి...
జూన్ 8 నుంచి మరిన్ని సడలింపులు ఇచ్చింది కేంద్రం... ఇందులో మాల్స్ దేవాలయాలు ప్రార్ధనా మందిరాలు, హోటల్స్ రెస్టారెంట్లు తెరచుకోవచ్చు అని తెలిపింది, అయితే మాల్స్ కు పలు మార్గదర్శకాలు కూడా ఇచ్చింది,...
కేంద్ర బృందాలు మరోసారి బెంగాల్ లో పర్యటించనున్నాయి... అయితే ఈ సారి కోవిడ్ పరిస్థితిపై అద్యాయనం చేయడానికి కాదు అంఫాన్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించడానికి ఈబృందం వెళ్లనుంది.. వీరందర్ని రాష్ట్ర...
లాక్ డౌన్ 4 ఇక రేపటితో ముగుస్తుంది ఈ సమయంలో కేంద్రం మరి లాక్ డౌన్ 5 అమలు చేస్తుందా లేదా ఏ నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఎదురుచూస్తున్నారు, ఇక సినిమా హల్స్...
దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా పెరిగింది, రోజుకి ఆరువేల కేసులు వస్తున్నాయి, మరీ ముఖ్యంగా ముంబైలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది, లాక్ డౌన్ అమలు చేస్తున్నా కేసులు తగ్గడం లేదు,...
లాక్ డౌన్ విషయంలో కేంద్రం సడలింపులు ఇచ్చింది, అయితే కొన్ని రాష్ట్రాలు బాగానే అమలు చేస్తున్నా మరికొన్ని రాష్ట్రాలు మాత్రం వీటిని సరిగ్గా పాటించడం లేదు, దీంతో దేశంలో కేసుల సంఖ్య ఎక్కువ...
మొత్తానికి రెండు నెలల లాక్ డౌన్ తర్వాత కేంద్రం కొన్ని సడలింపులు ఇస్తోంది, ఈ సమయంలో మే 31 వరకూ లాక్ డౌన్ అమలు అవుతుంది, అంతేకాదు వచ్చే నెల జూన్ 1...
కేంద్ర ప్రభుత్వం ఎవరైనా సొంతంగా వ్యాపారం చేయాలి అని అనుకుంటే వారికి అనేక రకాల ప్రయోజనాలు రుణాలు కూడా ముద్రా బ్యాంకుల ద్వారా కల్పిస్తోంది, దేశంలో ఇప్పటికే వేల కోట్ల రూపాయల రుణాలు...
శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసేవి పానకం, వడపప్పు. అయితే, ఆరోజు కొన్ని ప్రత్యేకమైన ప్రసాదాలు శ్రీరామునికి నైవేద్యంగా...