ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో త్వరలో చీలికలు రాబోతున్నాయా... తమ్ముళ్లు ఎవరి దారి వారు పట్టబోతున్నారా.... అంటే అవుననే అంటన్నారు... అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.......
తెలుగుదేశం పార్టీ మొత్తానికి మండలి రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది.. అయితే చంద్రబాబు గతంలో ఇదే మండలి అక్కర్లేదు అని అన్నారు, అది గతం తర్వాత మండలిని అన్ని పార్టీలు స్వాగతించాయి కదా అనేది...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరో పోరాటానికి సిద్దమయ్యారు... అందుకు డేట్ కూడా ఫిక్స్ చేశారు... మూడు రాజధానులకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు...
ఈసభకు చంద్రబాబు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాసనమండలి రద్దు తీర్మాణాన్ని ప్రవేశ పెట్టారు ఈ ఒక్కరోజు శాసనమండలి రద్దు పై సభలో చర్చించాలని బీఏసీ తీర్మాణం...
శాసనమండలిని రద్దు చేయాలా లేదా అనే దాని పై మరి కాసేపట్లో క్లారిటీ రానున్నారు... ఒక వేల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మండలిని రద్దు చేస్తే వైసీపీనే ఎక్కువ ఇబ్బందులు పడుతుంది......
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఒకేసారి ఆ పార్టీ ఎమ్మెల్సీలు నలుగురు షాక్ ఇచ్చారు... తాజాగా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ శాససభ పక్ష సమావేశం నిర్వహించారు.....
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పాల్గొన్నారు.... గణతంత్రదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ.. అభివృద్ది వికేంద్రీకరణ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...