మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత వరుస షాక్ లు తగులుతున్నాయి... 20 సంవత్సరాల వరకు ఏపీలో పార్టీ పుంజుకోదనే ఉద్దేశంతో...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు... తాజాగా అనంతపురం జిల్లాలో ఆయన బస్సు యాత్ర చేశారు... ఈ యాత్రలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ పై...
మన దేశంలో బీజేపీ అధికారంలోకి రెండోసారి వచ్చిన తర్వాత చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది....ఇప్పటికే చాలా వరకూ రక్షణ చర్యలు తీసుకోవడంలో కీలక ఆదేశాలు ఇస్తోంది కేంద్రం,, ఖర్చు...
మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత రంగవీటి రాధా సండన్ గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంట్లో ప్రత్యక్ష మయ్యారు... తాజాగా అమరావతి జేఏసీ ఆద్వర్యంలో నిర్వహించిన బస్సు యాత్రకు చంద్రబాబు...
అసెంబ్లీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రకటించిన మూడు రాజధానుల మాటపై అందరూ ఎస్ చెప్పారు, ఇక్కడ వరకూ బాగానే ఉంది... అయితే తర్వాత ఈనెల 27న కేబినెట్ లో చర్చించనున్నారు అని...
మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కనిపించడంలేదంటూ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చెందిన ప్రజలు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు... టపాసులు కాల్చుకుంటూ భారీ ర్యాలీగా పోలీస్ స్టేషన్...
కృష్ణా జిల్లా ఎప్పటినుంచో తెలుగుదేశం పార్టీకి కంచుగా వ్యవహరిస్తూ వస్తుంది... వైఎస్ హాయంలో కూడా టీడీపీ తమ సత్తా చాటింది... అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ కంచుకోట కొట్టుకుపోయింది... పార్టీ తరపున రాష్ట్రస్థాయి...
ఎన్నికల ఫలితాల తర్వాత జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ బీజేపీలో చేరుతుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి... కానీ చేరలేదు... చాలా సార్లు జేసీ దివాకర్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు... తాను...
ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi Assembly) సమావేశాలను నిర్వహించింది. సభ ప్రారంభమైన మొదటిరోజే ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు...
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తనయుడు నిశాంత్ కుమార్(Nishant Kumar) తన రాజకీయ అరంగేట్ర అంశం రాష్ట్ర రాజకీయాల్లో...