2014-19 మధ్యకాలంలో వ్యవసాయ అభివృద్ధి విషయంలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశంలో ఇతర రాష్ట్రాలకు సాధ్యం కానివిధంగా వ్యవసాయ రంగంలో 11 శాతం...
తనకు భద్రత కుదింపుపై తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందని, కావాలనే రాజకీయ కారణాలతో ఆయనకు...
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీరుపై ఏపీ హోంమంత్రి సుచరిత తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కు ఆయనే ముఖ్యమంత్రిననే భ్రమలో చంద్రబాబు ఉన్నారని మండిపడ్డారు. విపక్ష నేతననే విషయాన్ని ఆయన...
ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు తనకు భద్రత కుదించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టింది. ఇరుపక్షాలు తమ వాదనలను...
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దూకుడు పెంచేందుకు సిద్ధం అయ్యింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలను తమవైపుకు తిప్పుకోవడానికి ట్రై చేస్తున్నది. ఇప్పటికే టిడిపి నుంచి నలుగురు రాజ్యసభ ఎంపీలు...
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఆ పార్టీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వర్ల రామయ్య ఆరోపించారు. ఇక్కడి పార్టీ కార్యాలయంలో టీడీపీ స్ట్రాటజీ...
జేసీ బ్రదర్స్ టీడీపీని వీడి బీజేపీలో చేరే అవకాశముందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వారు ఇప్పటికిప్పుడు టీడీపీని వీడి వేరే పార్టీలో చేరకపోయినా ప్రస్తుతానికైతే టీడీపీకి దూరం పాటించాలని...
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు. రైతు సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ‘రుణమాఫీ’ ప్రస్తావనే లేదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...