ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్శాఖమంత్రి కె.ఎస్.జవహర్ వైసీపీ అధినేత జగన్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష అధినేత జగన్కి అధికారదాహం తప్పప్రజలు సమస్యలు పట్టవని ఆయనకు కావల్సింది సీఎం కుర్చీ...
మరో ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విస్తరణ జరిగితే భారీగా మార్పులు చేర్పులు ఉంటాయా..? లేదంటే బీజేపీ వదులుకున్న...
కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటుచేయాలని నిరాహార దీక్ష చేస్తోన్న సీఎం రమేశ్ను శనివారం నాడు ఏపీ ముఖ్యమంత్రి పరామర్శించారు. శనివారం ఉదయం కడప చేరుకున్న చంద్రబాబు, టీడీపీ ఎంపీ ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...