Free Bus Service | బెజవాడలో వరద సహాయక చర్యలను సీఎం చంద్రబాబు మరింత ముమ్మరం చేశారు. ఎక్కడిక్కడ సహాయక చర్యలను అధికారులు పర్యవేక్షించాలని, ఏ ఒక్కరికీ ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని...
వరద బాధితులకు అందించిన సహాయంపై అక్షయపాత్ర(Akshaya Patra) విజయవాడ, గుంటూరు అధ్యక్షుడు వంశీదాస ప్రభు మాట్లాడారు. ఐదు రోజుల్లో తాము 10 లక్షల మందికి ఆహారం అందించినట్లు ఆయన స్పష్టం చేశారు. దివీస్...
రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదల వల్ల లక్షలాది మంది జీవితాలు అల్లకల్లోలం అయ్యాయని, వారికి అండగా నిలబడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన సహాయం చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆయన పిలుపుమేరకు ఏపీ వరదబాధితులకు...
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారీ వరదల కారణంగా చేరిన బురద తొలగింపును యుద్దప్రాతిపదికన చేపడుతున్నట్లు చంద్రబాబు(Chandrababu) వెల్లడించారు. సహాయక చర్యల గురించి ఆయన విజయవాడ(Vijayawada)లో మాట్లాడుతూ కీలక...
ఎన్టీఆర్(NTR) జిల్లా, విజయవాడ(Vijayawada)లో చేపడుతున్న వరద సహాయక చర్యలను వేగవంతం చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. వచ్చీ రాగానే తమ...
వరద ప్రాంతాల్లో చేపడుతన్న సహాయక చర్యలపై అధికారులకు సీఎం చంద్రబాబు(Chandrababu) కీలక ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలు విషయంలో ఖర్చుకు ఏమాత్రం వెనకాడొద్దని తెలపారు. అదే విధంగా కళ్యాణ మండపాలు, హోటళ్లలో...
నటసార్వభౌమ నందమూరి తారకరామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna) సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ళ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. 1974 ఆగస్టు 30న తాతమ్మ కల చిత్రంతో ఆయన తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి...
మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో... అంతే సీరియస్ గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చండి అని సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) అధికారులకు ఆదేశించారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనపై...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...