ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ రిక్వస్ట్ చేశారు... ఇప్పటివరకు రాయలసీమ చాలా నష్టపోయిందని అన్నారు.....
మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కనిపించడంలేదంటూ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చెందిన ప్రజలు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు... టపాసులు కాల్చుకుంటూ భారీ ర్యాలీగా పోలీస్ స్టేషన్...
ఏపీలో ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన వేళ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటించి రాజధాని రైతులకు మద్దతు ప్రకటించారు... అంతేకాదు ముఖ్యమంత్రి జగన్...
గతంలో ఇచ్చిన మాట ప్రకారం రాజధాని రైతులకు అండగా ఉంటామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు తాజాగా పార్టీ కార్యాలాయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఐదేళ్ల చంద్రబాబు...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు... పార్టీకి చెందిన మాజీ మంత్రి వైసీపీలో చేరాలని చూస్తున్నారట....
ఏపీలో...
రానురాను ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది... గత ఎన్నికల్లో అదికారం కోల్పోవడంతో ఎవరిదారి వారుచూసుకుంటున్నారు తెలుగుదేశం నాయకులు... తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన 150 మంది టీడీపీ...
రాజధాని విషయంలో జగన్ చేసిన ప్రకటన పై ముందు విమర్శలు ఆరోపణలు చేసిన చంద్రబాబు చివరకు ఎస్ చెప్పారు, బాబు మళ్లీ యూటర్న్ తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు చివరకు...
అమరావతిలో రాజధాని, భోగాపురం ఎయిర్ పోర్టు, ఇంకా ఏదైనా ప్రకటనకు ముందే తన వాళ్లకు సమాచారం ఇచ్చి ఇన్ సైడర్ ట్రేడింగుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్పడ్డారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.. అది...
ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi Assembly) సమావేశాలను నిర్వహించింది. సభ ప్రారంభమైన మొదటిరోజే ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు...
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తనయుడు నిశాంత్ కుమార్(Nishant Kumar) తన రాజకీయ అరంగేట్ర అంశం రాష్ట్ర రాజకీయాల్లో...