Tag:Chennai

రైల్వే ప్రయాణికులకు అలెర్ట్..పలు రైళ్ల రద్దు..దారి మళ్లింపు

రైల్వే ప్రయాణికులకు అలెర్ట్..చెన్నై-గూడూరు సెక్షన్‌లో సాంకేతిక పనుల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు–సూళ్లూరుపేట మధ్య నడిచే మెమూ రైళ్లను (06746/06745)...

అడయార్ అమ్మ వారు లేక నేటికీ సంవత్సరం పూర్తి!

చెన్నైలోని అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్‌పర్సన్‌, ప్రముఖ వైద్యురాలు శాంత ఇకలేరు. క్యాన్సర్‌ రోగుల చికిత్సకే తన జీవితాన్ని అంకితం చేసిన వి.శాంత (93) మంగళవారం (19 జనవరి 2021) కన్నుమూశారు. ఆమె...

IPL 2022: టీమ్​ఇండియా స్పిన్నర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు..ఆ జట్టుతో ఆడాలని ఉందంటూ..

వచ్చే ఏడాది ఐపీఎల్​ సీజన్​ కోసం మెగా వేలం ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమ్​ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది జరగనున్న ఇండియన్‌ ప్రీమియర్‌...

మహా ప్రస్థానంలో శివశంకర్‌ మాస్టర్‌ అంత్యక్రియలు

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ మృతితో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కొద్ది రోజులుగా కరోనాతో ఆస్పత్రిలో చికిత్స...

నిండు ప్రాణాన్ని కాపాడిన ఎస్సై..భుజాలపై వేసుకొని మరీ

ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి ఈ పేరు ఇప్పుడు దేశమంతా మార్మోగిపోతోంది. ఓ వ్యక్తి ప్రాణం కాపాడేందుకు ఆమె చేసిన ప్రయత్నం అందరి చేత ప్రశంసల వర్షం కురిపిస్తుంది. తమిళనాడులో వరద సహాయక చర్యల్ని దగ్గరుండి...

తమిళనాడు అతలాకుతలం..91కి చేరిన మృతుల సంఖ్య

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. సాధారణ జనజీవనం స్తంభించింది. చెన్నైలో పలు కాలనీలు, ఆస్పత్రులు నీటిమయమయ్యాయి. రహదారులపై మోకాలు లోతులో వరద ప్రవాహం కొనసాగుతోంది. వర్షాల కారణంగా రాష్ట్రంలో 4...

చెన్నైను ముంచెత్తిన భారీ వర్షం..నీట మునిగిన కాలనీలు

తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు చెన్నై నగరంలో కూడ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 24 గంటల్లో 15...

సురేష్ రైనా హర్భజన్ కు మొత్తానికి గుడ్ బై చెప్పిన సీఎస్కే

ఐపీఎల్ లో చెన్నై టీం తరపున సురేష్ రైనా హర్భజన్ ఆడుతారు అని అందరూ అనుకున్నారు.. కాని టీమ్ లో వారు ఇద్దరూ ఈసారి ఆటకి దూరంగా ఉన్నారు, అయితే తాజాగా చెన్నై...

Latest news

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆ భూమిని వేలం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక కుట్రదారుడి కోసం భారత అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు...

వాహనాలకు హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు.. ఎందుకు? లేకపోతే ఏమౌతుంది?

తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...