వైసీపీ పార్టీ ని వీడడంపై మర్రి రాజశేఖర్(Marri Rajashekar) స్పష్టతనిచ్చారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అనంతరం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మండిపడ్డారు. జగన్ హామీలను ఇస్తారు కానీ నిలబెట్టుకోలేరని...
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు(Prathipati Pulla Rao) వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒలింపిక్స్లో జూదం నిర్వహిస్తే ఏపీ అగ్రస్థానంలో ఉండేదని ఎద్దేవా చేశారు. దేశంలోని 29 రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్గా...
ఎంఎంటీఎస్ ట్రైన్ లో అత్యాచార ఘటన పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud), ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. గాంధీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్...
హైదరాబాద్(Hyderabad) స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 28 మార్చిన నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏప్రిల్ 4న...