amaravathi maha padayatra: పశ్చిమ గోదావరి జిల్లా ఐతంపూడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తతంగా మారింది. అమరావతి రైతుల చేస్తున్న పాదయాత్ర ఐతంపూడిలో కొనసాగుతుంది. ఈ మహాపాదయాత్ర (amaravathi maha padayatra)లో మాజీ ఎమ్మల్యే...
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో చేరిన తర్వాత ఆ పార్టీకి చెందిన చాలామంది నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే... తాజాగా వీరందరు అజ్ఞాతం వీడి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు... ఇఫ్పటికే...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దెందులూరు మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ పై మరో కేసు నమోదు అయింది.. ఇప్పటికే పలు కేసులు ఆయనపై నమోదు అయిన సంగతి తెలిసిందే....
గతంలో అధికార బలంతో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభార్ చేసిన అక్రమాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. తాజాగా ఆయనపై మరో ఫిర్యాదు వచ్చింది...
చింతమనేని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తనను తన కుటుంబాన్ని అనేక...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...