బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి... టీఆర్ఎస్ నేతలు డబ్బు పంపిణీ చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు... దీంతో ఇరువురు నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...