ఇకపై గుండె జబ్బులకూ ప్రభుత్వ ఆసుపత్రిలలో వైద్యం అందించనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ ఆసుపత్రిలలో గుండె జబ్బులకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలు...
రాష్ట్ర కేబినెట్ సమావేశం, జూన్ 8 న మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరుగనున్నది.
ఈ సందర్భంగా రాష్ట్రంలో వైద్యం,కరోనా స్థితిగతులు ,ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు,...
కరోనా కట్టడి కోసం తెలంగాణ సర్కారు కసరత్తును ముమ్మరం చేసింది. తాజాగా హెలిక్యాప్టర్ సేవలను కూడా వినియోగంలోకి తీసుకొచ్చింది. ఉన్నతాధికారులు హెలిక్యాప్టర్లో చక్కర్లు కొడుతూ కరోనా ప్రభావిత జిల్లాల్లో మెరుపు పర్యటనలు చేస్తున్నారు....
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో మొదలైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు లాక్...
జూన్ 15 నుంచి 25 వ తేదీ లోపల రైతుబంధు పంటసాయం కింద ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలని సిఎం కెసిఆర్ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును...
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ప్రగతి భవన్ వద్ద శనివారం హల్ చల్ చేశారు. ముఖ్యమంత్రికి తాను రాసిన ఒక లేఖను తీసుకుని ప్రగతిభవన్ వద్దకు వచ్చారు. సిఎంకు లేఖ ఇచ్చేందుకు తనను...
సిఎం కేసిఆర్ కు దమ్ముంటే మంత్రి పదవి తొలగించినంత ఈజీగా ఈటల రాజేందర్ ను టిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. కెసిఆర్ కు...
రాజకీయ పండితులకే రాజకీయాలు నేర్పిన ఘనుడు తెలంగాణ సిఎం కేసిఆర్. ఆయన మనసుకు నచ్చకపోయినా, మనసులో ఏదైనా అనుకున్నా... భూమి ఆకాశాన్ని ఏకం చేసైనా సరే దాన్ని సాధించి తీరతారు. కాలం కలిసి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...