పంద్రాగస్ట్ వేళ రాష్ట్ర రైతాంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లక్షలోపు రుణమాఫీ పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఇవాళ ఒక్కరోజే 10.79 లక్షల రైతులకు రూ.6,546 కోట్ల రుణాలు మాఫీ చేసింది....
హైదరాబాద్ మహానగరం చుట్టూ 10 వేల ఎకరాలను కేసీఆర్ కుటుంబం ఆక్రమించుకున్నదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను...
శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో కన్న కలలు అన్నింటినీ సీఎం కేసీఆర్ సాకారం...
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గవర్నర్ ఆమోదం నిమిత్తం బిల్లు(RTC Bill)ను రాజ్ భవన్కు పంపారు. దీంతో ఆర్టీసీ బిల్లుపై ప్రభుత్వాన్ని గవర్నర్ తమిళి...
మరోసారి తెలంగాణలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. గత మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్టీసీ...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు రుణమాఫీ కార్యక్రమం రేపటి (గురువారం) నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రుణమాఫీపై తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రగతిభవన్ లో...
ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు అఖిలేష్ యాదవ్ను కలిసేందుకు టైమ్ ఉంది కాని నన్ను కలిసేందుకు టైమ్ లేదా అని ప్రశ్నించారు....
రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు(Dalit Bandhu) సెకండ్ ఫేజ్ ప్రక్రియను ప్రారంభించడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. జూలై ఫస్ట్ వీక్ నుంచి లాంచనంగా ప్రారంభించేందుకు ఎస్సీ సంక్షేమ శాఖ ప్లాన్ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...