పేరాసిట్మాల్ వేస్తే కరోనా పారిపోతుందని, బ్లీచింగ్ పౌడర్ జల్లితే కరోనా చచ్చిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నా అన్నారు. అసలు కరోనా పెద్ద విషయమే కాదు...
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు... జగన్ రాజ్యసభ సీటును 200 కోట్లకు బయటి రాష్ట్రానికి చెందిన వ్యక్తికి అమ్ముకున్నారని...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లకు ప్రజాశాంతి పార్టీ అధినేత క్రైస్తమ మత భోదస్తుడు కేఏ పాల్ బంప్ ఆఫర్ ఇచ్చారు... ప్రస్తుత ఇరు...
రాష్ట్ర ప్రజలు చచ్చినా తాను రాజకీయ లబ్ది పొందాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆరోపించారు తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు...
తెలుగుదేశం నాయకులపై హత్యాయత్నం చేస్తే స్టేషన్ బెయిల్ ఇస్తారని లోకేశ్ ఆరోపించారు.. టీడీపీ మహిళా నేతలను కించపరుస్తూ మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకరమైన పోస్టులు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెడితే చర్యలు ఉండవని ఎద్దేవా...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావోద్వేగంతో ట్వీట్ చేశారు.... మహానేత ఆశయాల స్ఫూర్తితో పుట్టిన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని జగన్...
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరో మంచు విష్ణు ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు... గతంలో స్టార్ హీరో కుమారుడిగా ఎంట్రీ...
తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరికీ కరోనా వైరస్ సోకలేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ .. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ ను ఎట్టిపరిస్థితిల్లో రానివ్వమని అన్నారు... అవసరమైతే 1000...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...