Tag:congres

రైతులకు మద్దతుగా కాంగ్రెస్..9 తీర్మానాలకు ఆమోదం

హైదరాబాద్​ ఇందిరా పార్కు ధర్నా చౌక్​ వద్ద కాంగ్రెస్​ చేపడుతున్న వరి దీక్షలో..రైతులకు మద్దతుగా 9 తీర్మానాలను ప్రవేశపెట్టారు. వీటిని పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. కిసాన్ కాంగ్రెస్ నేతలు కోదండరెడ్డి, అన్వేష్...

సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్

హైదరాబాద్​ ఇందిపార్క్​లోని ధర్నాచౌక్​లో కాంగ్రెస్​ తలపెట్టిన వరిదీక్షలో తెరాస ప్రభుత్వంపై పీసీసీ రేవంత్​రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కల్లాల్లో వడ్లు తడిసి మొలకెత్తుతున్నా.. కుప్పల మీదే రైతులు ప్రాణాలొదులుతున్నా.. ప్రభుత్వం ఎందుకు పట్టనట్టుంటోందని...

రంగంలోకి టీ కాంగ్రెస్..రెండు రోజుల పాటు ‘వరి దీక్ష’

తెలంగాణ రైతుల సమస్యలపై గళం విప్పేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు, యాసంగి వరి సాగుపై టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ వరి దీక్ష చేపట్టనున్నారు. దీనితో అధికార పార్టీని...

ముగిసిన నామినేషన్ల గడువు..ఎన్నికలకు దూరంగా భాజపా..2 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కొలాహలం నెలకొన్న సంగతి తెలిసిందే. నిన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కాగా నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఉమ్మడి...

నిరుపేదలకు షాక్..ఉచిత రేషన్ పంపిణీ బంద్..ఎప్పటి నుండి అంటే?

కరోనా విపత్కర పరిస్థితుల దృష్ట్యా నిరుపేదలకు ఉచితంగా అందించిన బియ్యం, ఇతర ఆహార ధాన్యాల పంపిణీ నవంబర్‌ తర్వాత నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన' పథకం కింద పేదలకు...

మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

మండలి టిఆర్ఎస్ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామి రెడ్డిపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో మండలి రిటర్నింగ్ ఆఫీసర్ తో భేటీ అయిన కాంగ్రెస్ ముఖ్య నేతలు వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను...

యూపీలో బీజేపీ గెలుస్తుందా? సర్వే ఏమంటోందంటే..

రానున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి భారీ నష్టం జరుగుతుందని, అయినప్పటికీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందని ఏబీపీ-సీ ఓటర్ సర్వే నివేదిక వెల్లడించింది. గత ఎన్నికల్లో గెలిచిన...

విపక్షాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే షాకింగ్ సవాల్..!

తెలంగాణ: మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ ప్రతిపక్షాలకు షాకింగ్ సవాల్ విసిరారు. వివరాల్లోకి వెళితే..గూడూరు మండలం గాజులగట్టు శివారు పాటిమీదిగూడెంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఒక్కసారే 50 రెండు పడక...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...