కరోనా వ్యాప్తి ఇప్పటి వరకు రెండు దశలుగా సాగింది. తొలి దశలో ఇంగ్లాండ్, అమెరికా, చైనా లాంటి దేశాల్లో వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. తొలి దశను భారత్ విజయవంతంగా ఎదుర్కొంది. కానీ...
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. నెల రోజులకు పైగా మార్మోగిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు నేతలు చివరి...
పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయని తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. అవసరమైతే తాను కూడా ప్రధాని రేసులో ఉంటానని...