కరోనా సమయంలో ఆటోవాలాలకుచాలా ఇబ్బంది ఎదురైంది. దాదాపు ఏడాదిగా పూర్తి సంపాదన ఇంటికి తీసుకువెళ్లేక పోతున్నాం అంటున్నారు. మాములుగానే గిరాకీ లేదు అలాంటిది కరోనా సమయంలో బయటకు ఎవరూ రావడం లేదు. అలాగే...
సిఎం జగన్లో కర్ఫ్యూ సడలింపులు : సిఎం జగన్ నిర్ణయం
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్నవేళ దేశమంతా ఆంక్షలు సడలిస్తున్న వాతావరణం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ వేళల సడలింపుపై సిఎం జగన్...
కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ఈ సమయంలో ప్రయాణాలు చేయాల్సిన వారు కూడా వాయిదా వేసుకుంటున్నారు. ఇక తప్పదు అనుకుంటే ప్రయాణాలకు సొంతంగా కారు, ఆటో, క్యాబ్ బుక్ చేసుకుంటున్నారు. బస్సులు రైళ్లల్లో...
కరోనా వైరస్ థర్డ్ వేవ్. ఈ మాట ఇప్పుడు వణుకు పుట్టిస్తోంది. ఎందుకంటే ఇది పిల్లలపై ప్రభావం చూపిస్తుంది అంటున్నారు నిపుణులు. దీంతో తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా...
ఓ పక్క దేశంలో కరోనా కాస్త శాంతిస్తోంది అని అందరూ అనుకుంటున్నాం. నాలుగు లక్షల నుంచి లక్షలోపు కేసులు వచ్చాయని తీవ్రత తగ్గిందని భావిస్తున్నాం. కానీ మరణాలు మాత్రం మరింత ఆందోళన కలిగిస్తున్నాయి....
కరోనా వ్యాప్తి ఇప్పటి వరకు రెండు దశలుగా సాగింది. తొలి దశలో ఇంగ్లాండ్, అమెరికా, చైనా లాంటి దేశాల్లో వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. తొలి దశను భారత్ విజయవంతంగా ఎదుర్కొంది. కానీ...
దేశంలో కరోనా కేసులు వేగంగా విజృంభిస్తున్నాయి.. రోజుకి లక్షల్లో కేసులు వస్తున్నాయి.. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.. అయితే అత్యంత దారుణంగా కొన్ని స్టేట్స్ లో కేసులు వస్తున్నాయి. ఇటీవల కరోనా భారినపడి కోలుకున్న...
కరోనా తొలి వేవ్ వచ్చిన సమయంలో యువతపై పెద్ద ప్రభావం చూపించలేదు.. పెద్దలపై తీవ్ర ప్రభావం చూపించింది.. కాని ఇప్పుడు సెకండ్ వేవ్ మాత్రం దారుణంగా ప్రభావం చూపిస్తోంది, యువతని కూడా బలి...
దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) కాలుష్య కట్టడికి బీజేపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 15 ఏళ్ళు పైబడిన వెహికల్స్ కి ఫ్యూయల్ నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం...
ఎమ్మెల్యే తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నుండి మల్లన్న ను సస్పెండ్ చేస్తూ డిసిప్లినరీ కమిటీ ఛైర్మెన్ చిన్నారెడ్డి...