ఈ కరోనా మహమ్మారి ఎవరిని విడిచి పెట్టడం లేదు.. సాధారణ ప్రజల నుంచి సినిమా ప్రముఖుల వరకూ అందరిని ఇది భయపెడుతోంది, ఎవరికి సోకుతుందా అనే భయం అందరిలో ఉంది, ఇటీవల...
ఈ మధ్య కరోనా సమయంలో అందరూ శానిటైజర్లు వాడుతున్నారు, అయితే ఈ వైరస్ తమకు వస్తుందా అనే భయంతో ప్రతీ ఒక్కరు పాకెట్ లో బాటిల్ పెట్టుకుంటున్నారు, అయితే ఇది చాలా ప్రమాదకరం...
మన దేశంలో చాలా వరకూ పిల్లల్లో కూడా అనేక అనారోగ్య సమస్యలు రావడానిక ప్రధాన కారణం వారు తినే ఫుడ్ అంటున్నారు వైద్యులు ...ముఖ్యంగా 2010 నుంచి మన దేశంలో జంక్ ఫుడ్...
ఈ కరోనా మహమ్మారి దేశంలో వేగంగా విస్తరిస్తోంది, ఈ సమయంలో రవాణా విషయంలో బస్సులు రైళ్లు చాలా వరకూ నిలిచిపోయాయి, అంతరాష్ట్ర బస్సు సర్వీసులు చాలా స్టేట్స్ నడపడం లేదు,...
రష్యా అనుకున్నది సాధించింది, ముందు రష్యానా అమెరికానా ఎవరు మందు కనిపెడతారు అని గత నెల నుంచి అందరూ అనుకున్నారు. మూడు ట్రయల్స్ కూడా పూర్తి చేసుకుని రష్యా ముందుకు వచ్చేసింది.
ఇక కరోనా...
ఈ కరోనా మహమ్మారి కోరలు చాచుతోంది, ఏపీ తెలంగాణలో కూడా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి, అయితే తెలంగాణ సర్కార్ ఈ సమయంలో ఓ గుడ్ న్యూస్ చెబుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ...
మనకు బ్లడ్ గ్రూప్స్ తెలుసుకదా ముఖ్యంగా ఏ -బీ -ఏబీ -ఓ ఈ నాలుగు గ్రూపులు వింటూ ఉంటాం, ఈ కరోనా సమయంలో మనబ్లడ్ గ్రూప్ బట్టీ కూడా కరోనా తీవ్రత...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదం సమయంలో సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు గుర్తించారు. వారి మృతదేహాలను అధికారులు బయటకు తీసే ప్రక్రియ ప్రారంభించారు. జీపీఆర్ టెక్నాలజీని వినియోగించి వారి మృతదేహాలను...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను(AP Budget) శుక్రవారం అసెంబ్లీ ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ సంఖ్య ఘనం – కేటాయింపులు శూన్యం. అంతా అంకెల గారడి...
తెలంగాణకు ప్రాజెక్ట్లు రాకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డే అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. ఆయన కావాలనే తెలంగాణ అభివృద్ధికి గండికొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం...