బస్సెక్కిన ఓ వ్యక్తికి కరోనా సోకిందని తెలియడంతో అతన్ని బస్సులోనుంచి దింపేశారు... అలాగే అతడితోపాటు ఉన్న అతడి భార్య కూడా రొడ్డుపైనే భర్తను వదిలి పారిపోయింది... ఆ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలోజరిగింది.. పూర్తి...
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తన కొరడాను విసురుతోంది... ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1,26,25,000 మందికి కరోనా సోకగా అందులో 562820 మంది కరోనా బారీనపడి మృతి చెందారు... ఇక కోలుకున్న...
మానవత్వాన్ని అన్న పదాన్ని చెరిపేసింది కరోనా వైరస్... ప్రాణాలతో ఉన్నప్పుడు కరోనా బాధితులు ఎంతటి పరిస్థితులను ఎదుర్కున్నారో చనిపోయాక కూడా అంతటి ఘోరంగా తయారు అయింది వారి మృత దేహాల పరిస్ధితి...
కరోనా...
దేశంలో కరోనా మృత్య ఘంటికలు మోగుతున్న వేళ ప్రజలకు భయం వెంటాడుతోంది... కరోనాతో ఎవరైనా మరణించారణి తెలిస్తే అటువైపు అడుగువేయడానికి ప్రజలు వణికిపోతున్నారు... అంత్యక్రియలు ఆ నలుగురు కూడా దొరకని దారుణమైన పరిస్థితి...
భారత దేశంలో కరోనా వైరస్ దండయాత్ర కొనసాగుతూనే ఉంది... గడిచిన 24 గంటల్లో22వేల752 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... దీంతో మొత్తం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7లక్షలా42వేల 415కు...
కొందరు నిజంగా వింతగా ఆలోచన చేసేవారు ఉంటారు, అయితే ఇలాంటి విపత్కర పరిస్దితిలో కూడా పిచ్చ ఆలోచనలు ఆలోచించి సమాజంలో ఇష్టం వచ్చినట్లు ఉంటే వారిని ఏమనాలి, ప్రభుత్వాలు వారిపై కఠినంగా చర్యలు...
ఈ మహమ్మారి ఎవరిని వదలడం లేదు, అత్యంత దారుణంగా వేధిస్తోంది, ప్రముఖులు సామాన్యులు అనే భేదం దీనికి లేదు, రాజకీయ నేతలకు ఎమ్మెల్యేలకు కూడా ఈమధ్య పాజిటీవ్ వచ్చింది...కొన్ని రోజుల క్రితం...
ఎస్ఎల్బీసీ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha).. సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. ప్రమాదం జరిగి ఐదు రోజులు ముగిసినా దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం...
కాంగ్రెస్ ప్రభుత్వం తమ చేతకాని తనాన్ని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ను బలిపశువును చేయాలని చూస్తోందని కవిత(MLC Kavitha) ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత...