తెలంగాణలో ఆదివారం కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మొత్తం కేసులు వెయ్యి లోపుకు చేరుకున్నాయి. నిన్నమొన్న వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్న వేళ ఇవాళ కేవలం 748 కేసులు మాత్రమే నమోదు కావడం...
తెలంగాణలో కరోనా కేసులకు సంబంధించిన శనివారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ కేసుల సంఖ్య చూస్తే..1771 నమోదు అయ్యాయి. కేసుల సంఖ్య చూస్తే నిన్నటికి ఇవాళ్టికి పెద్దగా తేడా లేదనిపిస్తోంది. నిన్న...
దేశంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పెట్టడం వల్ల కరోనా కేసులు చాలా వరకూ తగ్గుముఖం పట్టాయి.. రోజుకి మూడులక్షలు దాటిన కేసులు ఇప్పుడు రోజుకి లక్ష కేసులకు నమోదు అవుతున్నాయి....అయితే చాలా...
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనూ కోవిడ్ వైరస్ శాంతించినట్లే కనబడుతోంది. పక్క రాష్ట్రమైన తెలంగాణలో కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువగా కోవిడ్ కేసులు ఎపిలో నమోదవుతూ ఆందోళన...
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అనుభవం లేని మంత్రులు...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో...
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. బీచ్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్...