కొంత కాలంగా జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుతం జాతీయ పార్టీ పెట్టాలన్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో...
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ విద్యుత్ చార్జీలను గృహ వినియోగదారులకు యూనిట్కు 50 పైసలు, పరిశ్రమలకు యూనిట్కు రూపాయి చొప్పున పెంచి విపరీతమైన భారాన్ని వేసింది. ఈ పెంచిన ఛార్జీలు ఏప్రిల్...
ఏపీ: ఉద్యోగులను సంతృప్తి పరచాలే కానీ..బ్లాక్ మెయిల్ చేయడం తగదని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. తిరుపతిలోని స్థానిక బైరాగి పట్టెడలో ఉన్న సిపిఐ కార్యాలయంలో బుధవారం తనను...
చిన్న జీయర్ స్వామి ఇటీవల చేసిన ప్రవచనాలు వివాదాస్పదమయ్యాయి. కులాల నిర్మూలన తగదని, ఏ కులం వారు ఆ కులం పనే చేయాలని, మాంసాహారులు ఏమి మాంసం తింటారో ఆ జంతువుల మాదిరిగానే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...