తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. యాసంగిలో వరి సాగు చేయొద్దని.. పారాబాయిల్డ్ బియ్యం తీసుకోవద్దని కేంద్రం ప్రభుత్వం, ఎఫ్సీఐ నిర్ణయించాయని పేర్కొన్నారు.
తెలంగాణ పౌర సరఫరాల శాఖ...
ఏపీ ప్రభుత్వం పథకాలతో సంక్షేమ పాలనతో ముందుకు సాగుతోంది. అయితే పరిపాలనలో కూడా జగన్ తన మార్క్ చూపిస్తున్నారు. తన మాట వినే అధికారులని అలాగే వర్క్ డెడికేషన్ ఉన్న అధికారులని డిప్యుటేషన్...
మొత్తానికి రాష్ట్రాన్ని నడపించేది సీఎం అయితే ఉద్యోగులను పాలనను యంత్రాంగాన్ని నడిపించేది సీఎస్. ఈసారి ఎక్కడా లేనటువంటి విడ్డూరం కనిపిస్తోంది ఏపీలో...ఎన్నికల కమిషన్ నియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం...
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు....
ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....
తెలంగాణ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు మొత్తంగా 895 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మల్కాజిగిరి స్థానానికి అత్యధికంగా 114, అత్యల్పంగా...