ప్రపంచంలో పెరుగుతున్న సైబర్ నేరాలకు ప్రధాన కారణం ఫేక్ న్యూసేనన్నారు సీఎం రేవంత్(Revanth Reddy). ప్రజల సమాచారాన్ని సేకరించడానికి సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా(Social Media)ను ప్రధాన సాధనంగా వినియోగించుకుంటున్నారు తెలిపారు. ‘‘కొంతమంది...
ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న అతిపెద్ద నేరాలు సైబర్ నేరాలేనన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy). వీటిని కట్టడి చేయడానికి ప్రపంచదేశాలు తర్జనబర్జన పడుతున్నాయని, సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గం కనుగొంటున్నారని,...
ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది, ఇదే అదునుగా చేసుకుని కొందరు సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు, సులువుగా కాల్స్ మెసేజ్ లు ఓటీపీలు కొత్త లింక్స్ పంపి బురిడీ...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...