హుజూరాబాద్ ఎన్నికలపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆసక్తికరమైన కమెంట్స్ చేశారు. హుజూరాబాద్ లో ఒకవైపు దొరలు, మరోవైపు పటేండ్లు పోటీ పడుతున్నారని చెప్పారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్...
ఆరోగ్యం బాలేక హైదర్ గూడ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మాజీ పిసిసి అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నేత వి హన్మంతరావు. ఆయన ఆరోగ్యం బాలేదని తెలుసుకున్న నూతన పిసిసి అధ్యక్షులు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...