కొందరు ఎన్ని లిప్స్టిక్లు పూసుకున్న పెదవులు అందవిహీనంగానే కనిపిస్తాయి. ఇంకొందరు ఎన్ని క్రీమ్ లు రాసిన పెదవులు పలుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పటి నుండి ఇంట్లో దొరికే వాటితో ఈ చిన్న చిట్కాలు...
మారుతున్న జీవన విధానంతో పనుల హడావిడిలో పడి చాలామంది సరిగ్గా నిద్రపోవడం లేరు. మన శరీరం ఎంత కష్టపడినా కానీ, మెదడుకు విశ్రాంతిని ఇచ్చే నిద్రను మాత్రం మానకూడదు. నిద్రపోకపోవడం అనేక ఆరోగ్య...
రోజురోజుకూ ఎండలు పెరుగుతున్నాయి. భానుడు తన విశ్వరూపాన్ని చూపెట్టడంతో ప్రజలు తల్లుకోలేక పోతున్నారు. అందుకే ప్రతిఒక్కరు వేసవి కాలం వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు, ఎండకు తట్టుకోలేక వడదెబ్బకు...
మద్యం తాగడం వల్ల ఎన్నో దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానివల్ల తమ కుటుంబాన్ని తామే చిక్కులోకి నెట్టేసిన వారవుతారు. రాష్టంలో చాలా గొడవలు ఈ సమస్య వల్లే వస్తాయి. రాష్టంలో మద్యం తాగే...
అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికి తెలుసు. ఆహారం జీర్ణం కావడంలో అరటిపండు ప్రధానపాత్ర పోషిస్తుంది. కానీ కొన్ని సమయాలలో అరటిపండ్లు తినకపోవడమే మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు.
అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం,...
ఈ సృష్టిలో పాములు అంటే బయపడని వారుండరు. విషపూరితమైన పాములు కాటేస్తే ప్రాణాల మీద దాదాపు ఆశ వాడుకోవాల్సిందే. ఎక్కువగా రైతులు ఈ పాముకాట్లకు బలవుతుంటారు. అందుకే ఇప్పుడు విషపూరితమైన పాముల గురుంచి...
భానుడు నిప్పులు కుమ్మరిస్తున్నాడు. ఎండల నుండి ఉపశమనం పొందడానికి చాలా మంది ఐస్ క్రీంను ఎంచుకుంటారు. ఎండలు అధికం అవుతుంటే ఐస్ క్రీం డిమాండ్ కూడా మరింత పెరుగుతుంది. ఐస్ క్రీం తినడం...
పెరుగు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని అందరికి తెలుసు. నిజానికి పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. మంచి బ్యాక్టీరియాలను వృద్ధి చేసే ప్రోబయోటిక్స్ కూడా ఇందులో ఉంటాయి. కానీ మనందరికీ తెలియని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...