మనం బయట పకోడీలు బజ్జీలు మిక్చర్లు ఏమి తిన్నా అవి పామాయిల్ తో చేస్తారు అనేది తెలిసిందే, అయితే వైద్యులు ఇలాంటి ఆయిల్ తో చేసిన ఫుడ్ కి కాస్త దూరంగా ఉండాలి...
కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాల అతలా కుతలం అవుతున్నాయి... ఈ మాయదారి మహమ్మారిని అడ్డుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు... అయినా కూడా డ్రాగన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది... ఈ వైరస్ కు...
చాలా మంది లేవగానే ముందు కాఫీ టీ తాగుతారు కొంత మంది గోరు వెచ్చిన నీటిని తాగుతారు మరికొందరు తెనె నిమ్మరసం తాగుతారు... ఎవరి ఇంట్రస్ట్ డైట్ ప్లానింగ్ బట్టీ వారు ఆహరం...
ప్రకృతి ప్రకోపిస్తోంది అని చెప్పాలి, ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ తో అత్యధికంగా కేసులు పెరుగుతున్నాయి, ఈ సమయంలో పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయి, ఇక దిల్లీ దగ్గర పలు...
ఈ కరోనా వైరస్ మానవాళిని ఎన్నో ఇబ్బందులకి గురిచేస్తోంది, దాదాపు 85 లక్షల పాజిటీవ్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదు అయ్యాయి, ఇక ఈ వైరస్ కోటి మందికి వచ్చే అవకాశం...
దేశంలో ముందు లాక్ డౌన్ విధించిన సమయంలో కేసులు కేవలం వందల సంఖ్యలో ఉన్నాయి, అయితే లాక్ డౌన్ తో పూర్తిగా భారత్ నుంచి ఈ వైరస్ తగ్గుతుంది అని భావించారు.. కాని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...