దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజాగా 11,106 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. కరోనా ధాటికి మరో 459 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2020...
దేశంలో కరోనా కేసుల్లో హెచ్చు తగ్గులు స్పష్టంగా కన్పిస్తున్నాయి. గత రెండు రోజులుగా 20 వేల దిగువకు పడిపోయిన కొత్త కేసులు.. తాజాగా మళ్లీ పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడిచిన 24...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...