దిశా నింధితులను పోలీస్ అధికారులు ఎన్ కౌంటర్ చేసినా కూడా కామంధుల్లో మార్పు రాకుంది... తాజాగా తెలంగాణలో మరో దారుణం జరిగింది... గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళను హత్య చేసి బ్రిడ్జి...
దిశ కేసులో నిందితుడు చెన్నకేశవులు , పాపం భర్త చేసిన దారుణానికి ఆ భార్య కూడా ఇప్పుడు ఒంటరి
అయింది... అతను ఈ దారుణం చేసే సమయానికి ఆమె గర్భిణీగా ఉంది, మీడియా ముందు...
దిశ ఘటన మన దేశంలో పెద్ద సంచలనం అయింది.. గతేడాది నవంబరులో జరిగిన దిశ ఘటన దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు దారి తీసింది, అయితే ఆనలుగురు మానవ మృగాలను ఎన్...
దిశ ఘటన 2019లో అందరిని కలిచివేసింది. అత్యంత దారుణంగా నలుగురు దుర్మార్గులు ఆ డాక్టర్ ని చంపేశారు.. వారిలో చెన్నకేశవులు కూడా ఒకడు, అయితే అందరిలో కంటే మీడియా ముఖంగా...
శంషాబాద్లో జరిగిన దిశ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దిషని అత్యంత దారుణంగా చంపేశారు నలుగురు నిందితులు.. తర్వాత డిసెంబర్ 6న సీన్ రీ కన్స్ట్రక్షన్ సమయంలో...
దిశపై క్రూర మృగాలు చేసిన అకృత్యం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కేసు విచారణ చేస్తున్నారు పోలీసులు
ఈరోజు తెల్లవారు జామున సీన్ రీకన్ స్ట్రక్షన్ చేశారు పోలీసులు....
హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిష ఘటనపై యావత్తు భారతావని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి వారిని వదిలిపెట్టకూడదు అని అందరూ కోరుతున్నారు. తాజాగా ఆమె బతికుండగానే సజీవదహనం చేసినట్లు చర్లపల్లి జైల్లో...
తెలంగాణా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన షాద్నగర్లో వెటర్నరీ డాక్టర్ దిష హత్య సంఘటన కేసులో నలుగురు నిందితుల్ని పోలీసులు జైలులో ఉంచారు.. ఇప్పటికే 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో...
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా...
ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత అల్లుడే రాంబాబును ఛీత్కరించుకుంటూ మాట్లాడిన వీడియో సంచలనం రేపుతోంది....
ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy)పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వెంటనే...