తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే ఈసెట్, ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి...
తెలంగాణలో దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీలో చేరే విద్యార్థుల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ (దోస్త్) నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు.. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ,...
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ‘ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్’ ప్రోగ్రామ్ని నిర్వహించింది. దీనిలో...
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డిగ్రీ పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం ఉన్నట్టు తెలిపింది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన...
డిగ్రీ పాస్ అయిన వారికి శుభవార్త. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో మొత్తం 950 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. 2022 మార్చి 8లోగా దరఖాస్తు చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్కు...
దేశంలో అతిపెద్ద చమురు పంపిణీదారైన ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ (IOCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగినవారు అప్లయ్ చేసుకోవాలని, ఆన్లైన్...
డిగ్రీ విద్యార్థులకు శుభవార్త. పరిశ్రమలు, వివిధ సంస్థల్లో పని అనుభవంతో పాటు స్టయిపెండ్ పొందే అప్రెంటిస్షిప్ అవకాశాన్ని ఈ సంవత్సరం నుంచి డిగ్రీ విద్యార్థులకూ కల్పించనున్నారు. ఇటీవలే దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...