బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర(Dharmendra)కు ఢిల్లీలోని పటియాలా కోర్టు నోటీసులు జారీ చేసింది. వారిపై దాఖలైన పిటిషన్కు కౌంటర్ వేయాలని కోర్టు సూచించింది. కాగా ధర్మేంద్ర తనను మోసం చేశాడంటూ ఓ వ్యాపారి...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(Manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. జూలై...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...