బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ అగ్రనేతల మధ్య నెలకొన్న విభేదాలు చక్కబెట్టేందుకు ఢిల్లీ పెద్దలు పూనుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల మధ్య పోరు...
జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన భేటీ కానున్నారు. ఏపీ రాజకీయాలపై ప్రధానంగా వారితో చర్చించనున్నారు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...