బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ అగ్రనేతల మధ్య నెలకొన్న విభేదాలు చక్కబెట్టేందుకు ఢిల్లీ పెద్దలు పూనుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల మధ్య పోరు...
జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన భేటీ కానున్నారు. ఏపీ రాజకీయాలపై ప్రధానంగా వారితో చర్చించనున్నారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...